Wednesday 1 March 2017

ప్రాచార్య శలాక రఘునాథశర్మ “యామునప్రభు రాజనీతి” గ్రంథావిష్కరణ సభ

కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ- అమరావతి
ఆహ్వానం

ప్రాచార్య శలాక రఘునాథశర్మ వ్యాఖ్యాన రచన
“యామునప్రభు రాజనీతి”
గ్రంథావిష్కరణ సభ

04-03-201 శనివారం సాయంత్రం సరిగ్గా 5 గంటలకు
కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ-అమరావతి, మధుమాలక్ష్మి చాంబర్స్,
మొగల్రాజపురం, విజయవాడ-520010

సభాధ్యక్షులు:
ఆచార్య ఎస్ రామకృష్ణారావు, వైస్ చాన్సలర్, కృష్ణా విశ్వవిద్యాలయం
గ్రంథావిష్కరణ:
డా. పరకాల ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు
కృతిస్వీకారం:
శ్రీ మండలి బుద్ధప్రసాద్, ఉపసభాపతి, ఆంధ్రప్రదేశ్
ఆత్మీయ అతిథి
డా. దీర్ఘాసి విజయభాస్కర్, సంచాలకులు, ఆం.ప్ర. భాషాసాంస్కృతిక శాఖ
గ్రంథ పరిచయం:
డా. బులుసు వేంకట సత్యనారాయణమూర్తి, సంపాదకులు, కళాగౌతమి.
సభానిర్వహణ: డా. జి వి పూర్ణచందు

అందరికీ ఆహ్వానం

సందీప్ మండవ సి ఈ ఓ 
మాలక్ష్మీ ప్రాపర్టీ వెంచర్స్ ప్రై(లి).

డా. ఈమని శివనాగిరెడ్డి, సి ఈ ఓ
ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ& అమరావతి

No comments:

Post a Comment