Monday 22 September 2014

‘శీలావి’ కి బాపూరమణల పురస్కారం



 ‘శీలావి’ కి బాపూరమణల పురస్కారం
2014, సెప్టెంబరు, 21న మచిలీపట్టణంలో ‘సరసభారతి - ఉయ్యూరు’ సంస్థ కృష్ణాజిల్లా రచయితల సంఘం సహకారంతో ఏర్పాటు చేసిన సభలో ప్రసిద్ధ చిత్రకారుడు, కవి, అక్షరశిల్పి  శీలా వీర్రాజు గారినీ, కవయిత్రి  శ్రీమతి శీలా సుభద్రా దేవి గారినీ ఘనంగా సత్కరించి బాపూ రమణ పురస్కారం అందించారు. అమెరికాలో ఉంటున్న సాహిత్యాభిమాని శ్రీ మైనేని గోపాలకృష్ణ గారు పదివేల రూపాయిల ఈ పురస్కారాన్ని అందించారు. జిల్లా జడ్జి శ్రీ రామ శేషగిరిరావుగారూ, గుత్తికొండ సుబ్బారావుగారూ, శ్రీ సవరం వెంకటేశ్వర రావుగారు సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్‘గార్లతో పాటు నేను కూడా పాల్గొనే అవకాశం కలిగింది.




S




No comments:

Post a Comment