Wednesday 9 July 2014

టెలీగ్రాఫ్ ఇండియా పత్రికలోొ కొత్త రాజధానిపై మా అభిప్రాయాలు

ఒక వారం క్రితం వి. కుమారస్వామి అనే విలేకరి కలకత్తా "టెలిగ్రాఫ్ ఇండియా" పత్రికనుంఛి వచ్చి, విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాలలో ఉన్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలిశాడు. ఆ క్రమంలో నా దగ్గరకూ వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని గురించి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నాడు. నిన్న ఆరవతేదీన ఆ విలేకరి వ్రాసిన కథనం ఇది. 
http://www.telegraphindia.com/1140706/jsp/7days/18586219.jsp

No comments:

Post a Comment