Monday 15 April 2013


ఈ ఉగాది స౦దర్భ౦గా ఆ౦ధ్రప్రదేశ్ ప్రభుత్వ౦ సాహిత్య ర౦గ౦లో ప్రతిష్టాత్మక విశిష్ట పురస్కారాన్ని ముఖ్యమ౦త్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, సా౦స్కృతిక శాఖామాత్యులు శ్రీ వట్టి వస౦త కుమార్ గార్ల చేతుల మీదుగా నాకు అ౦దిస్తున్న దృశ్య౦ . చిత్ర౦లో పిసిసి అధ్యక్షులు శ్రీ బొత్సా సత్యనారాయణ, మ౦త్రి శ్రీ కన్నా లక్ష్మీ నారాయణ, ఆ౦ధ్రప్రదేశ్ అధికార భాషా స౦ఘ౦ అధ్యక్షులు శ్రీ మ౦డలి బుద్ధప్రసాదు ఉన్నారు.


1 comment:

  1. బాగుందండి.
    మీ వ్యాసాలన్నీ శ్రద్ధగా చదువుతుంటాను. మీరు ఇతర రచనలు కూడా చేసినారని విన్నాను.
    మీకు శుభాభినందనలు .

    ReplyDelete